బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

జమ్మికుంట నుండి కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో బస్సులో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. సదరు వ్యక్తి మృతిని కరీంనగర్ వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్. మృతుడు కరీంనగర్ ఐసిఐసిఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వీనవంక మండలం రెడ్డుపల్లి గ్రామానికి చెందిన ఓదెలుగా గుర్తించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post