యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి సీఐ రంజిత్ రావు

పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో ఏప్రిల్,4 ఉదయం 10 గంటలకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. కావున శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువత మీ సర్టిఫికెట్ల తో తప్పకుండా జాబ్ మేళా లో పాల్గొని మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు పొందండి. జాబ్ మేళా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కావున నిరుద్యోగ యువత అందరూ పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని సిఐ రంజిత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post