తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసిన భూపాలపల్లి MLA గండ్ర సత్య నారాయణ రావు



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సీఎం నివాసంలో వరంగల్ ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎంఎల్ఏలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు..
జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,రేవూరి ప్రకాష్ రెడ్డి,కేఆర్ నాగరాజు  కలిసి నియోజకవర్గ ఆభివృద్ధికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post