శాయంపేట మండల కేంద్రము బస్టాండ్ వద్ద పద్మశాలి యువసేన అధ్యక్షుడు వడ్డేపల్లి శ్రీనివాస్ పత్తి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోపద్మశాలి సభ్యులు మాజీ అధ్యక్షుడు బాసాని ప్రకాష్, చిందం రవి, పద్మశాలి యువసేన ప్రధాన కార్యదర్శి బాసాని బాలకృష్ణ,తుమ్మప్రభాకర్, బాసాని సాంబమూర్తి, బాసని మార్కండేయ, కందకట్ల సంతోష్, బూర సంతోష్, దిండుగాల మురళి, తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి యువసేన ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment