ఉదయం 9:30 గంటలకు డోర్నకల్ నియోజకవర్గం, దంతాలపల్లి మండలం, రామానుజపురం గ్రామంలో ఎమ్మెల్సీ కవిత సౌజన్యంతో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ ప్రారంభోత్సవం
2)10:00 - మరిపెడ మండలం, చిల్లంచర్ల గ్రామంలో జాగృతి నాయకురాలు మారిపెల్లి మాధవి గృహప్రవేశానికి హాజరు..
3)11:00 - కురవిలోని శ్రీ భద్రకాళిసమేత వీరభద్ర స్వామి ఆలయంలో పూజాకార్యక్రమాలు..
4)11.30-కురవిలో మాజీఉపసర్పంచ్, బిఆర్ఎస్ యువజననాయకులు సంగెం భరత్ ఇంటి సందర్శన
5)మధ్యాహ్నం 12:00 - మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్
6) 12:30 - అన్నారంలో సింగర్ మానుకోట ప్రసాద్ ఇంటి సందర్శన
7)01:00 - కేసముద్రం మిర్చి యార్డు సందర్శన
కార్యక్రమాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్, హరిప్రియనాయక్ తదితరులు పాల్గొననున్నారు..
పై...కార్యక్రమాలలో భారాస నాయకులు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు పాల్గొనగలరని మనవి..మాలోత్ కవిత
భారాస జిల్లా అధ్యక్షురాలు
మాజీ ఎంపీ, మహబూబాబాద్
Post a Comment