జనవరి 26 గణతంత్ర వేడుకలను హనుమకొండ జిల్లా శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. సిఐ రంజిత్ రావు జెండా ఆవిష్కరణ చేసి జాతీయగీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఏఎస్ఐ కుమారస్వామి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment