BLN తెలుగు దినపత్రిక,శాయం పేట : మద్యం రవాణా దారులను అరెస్టు చేసినట్లు శాయంపేట ఎస్సె జక్కుల పరమేష్ తెలీపారు. ఎస్సె కథనం మేరకు మండ లంలోని కొప్పుల గ్రామంలో గుడుంబా రవాణా చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపి ఇద్దరు రవాణదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుండి 50 వేల విలువగల 100 లీటర్ల నాటు సారా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను తదుపరి చర్యల కోసం పరకాల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు
గుడుంబా రవాణదారులు అరెస్ట్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment