భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కౌన్సిల్ సభ్యునిగా కానుగుల నాగరాజు

శాయంపేటమండల కేంద్రానికి చెందిన కానుగుల నాగరాజు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా  సంస్థ గత ఎన్నికల అధికారి కడగంచి రమేష్  ప్రకటించడం జరిగింది గతంలో గ్రామ అధ్యక్షునిగా మండల కోశాధికారి రెండుసార్లు కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షునిగా ఇప్పుడు జిల్లా కౌన్సిల్ సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. అనంతరం నాగరాజు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి  జిల్లా అధ్యక్షులు ఏడు నూతు ల నిషిదర్ రెడ్డి  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  నాగపురి రాజమౌళి గౌడ్  పాపన్న గారికి యుగంధర్  చదువు రామచంద్రారెడ్డి  సభ్యత్వ జిల్లా ప్రముఖ జాన్నె మొగిలి  రాష్ట్ర నాయకులు చకిలం రవీందర్  జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి నూతన మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ  మాజీ మండల అధ్యక్షులు గడ్డం రమేష్  బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు తాడికొండ మౌనిక రవికిరణ్ కు సీనియర్ నాయకులు  బాసాని విద్యాసాగర్ వనం దేవరాజ్  ఉప్పు రాజు  గంగుల రమణారెడ్డి కొత్తపల్లి శ్రీకాంత్ మంద సురేష్ లాడే శివ మామిడి విజయ్ ఎర్ర రాకేష్ రెడ్డి మరియు బూత్ అధ్యక్షులు కు నా ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా  సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు  పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో కృషి చేస్తానని రానున్న ఏ ఎన్నికైన బీజేపీ జెండా ఎగిరే వేయడానికి  కష్టపడతానని  ఆయన అన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post