అండర్-19 మహిళల ప్రపంచంCup: 53 బంతుల్లోనే శతకం..సత్తా చాటిన తెలంగాణ యువతి..!

ప్రపంచకప్ లొ భారత్  వరుసగా మ్యాచ్ విజయం సాధించినఇందులో భాగంగా నేడు స్కాట్లాండ్ జరుగుతున్న మ్యాచ్లో గొంగడి త్రిష సెంచరీ నమోదు చేసింది. 53 బంతుల్లోనే శతకం బాదింది. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తంగా 110 పరుగులు చేసింది. గొంగడి త్రిష భారీ ఇన్సింగ్స్ ఆడడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. అయితే గొంగడి త్రిష.. మన తెలంగాణలోని భద్రాచలానికి చెందిన ప్లేయర్ కావడం విశేషం. అయితే భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కమిలిని (51) అర్ధ సెంచరీ సాధించగా.. సానికా చల్కే (29*) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడింది

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post