భద్రాద్రి కొత్తగూడెం:::సుజాతనగర్ మండల ప్రధాన రహదారిపై ఒక కంటైనర్ లో సుమారు 5 క్వింటాల పైగా నిషేధిత గంజాయిని తరలిస్తుండగా స్థానిక పోలీసులతో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం..
Post a Comment