ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని మర్యాద పూర్వకంగా కలిసి ,బిసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్..... ఉమ్మడి వరంగల్ జిల్లా కి చెందిన శ్రీ ముంజాల రాజేందర్ గౌడ్  అధ్వర్యంలో  ఎమ్మెల్సీ  తీన్మార్ మల్లన్న  ని మర్యాద పూర్వకంగా కలిసి ,బిసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా మల్లన్న  మాట్లాడతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలు అంతా ఏకమై, జిల్లా లోని మెజారిటీ యమ్.పి .టి .సి , జడ్పీటిసి మరియు సర్పంచ్ స్థానాలా గెలుపుకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు 
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పోలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ , బిసి పొలిటికల్ జె.ఏ సి సమన్వయకర్త  బందారపు నర్సయ్య గౌడ్ , బిసి జె.ఏసి నాయకులు  సింగారం రవీందర్  బిసి నాయకులు శ్రీ చాపర్తి కుమార్ గాడ్గె ,  రౌతు శ్రీనివాస ,  కుమార్ గౌడ్ ,  రామగిరి యాదగిరి స్వామి ,  ఆడప ప్రభాకర్ , మహిళ నాయకురాలు  కత్తుల కవిత ,  జనగోని స్వరూపా  తదితరలు పాల్గొన్నరు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post