హైదరాబాద్..... ఉమ్మడి వరంగల్ జిల్లా కి చెందిన శ్రీ ముంజాల రాజేందర్ గౌడ్ అధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని మర్యాద పూర్వకంగా కలిసి ,బిసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలు అంతా ఏకమై, జిల్లా లోని మెజారిటీ యమ్.పి .టి .సి , జడ్పీటిసి మరియు సర్పంచ్ స్థానాలా గెలుపుకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పోలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ , బిసి పొలిటికల్ జె.ఏ సి సమన్వయకర్త బందారపు నర్సయ్య గౌడ్ , బిసి జె.ఏసి నాయకులు సింగారం రవీందర్ బిసి నాయకులు శ్రీ చాపర్తి కుమార్ గాడ్గె , రౌతు శ్రీనివాస , కుమార్ గౌడ్ , రామగిరి యాదగిరి స్వామి , ఆడప ప్రభాకర్ , మహిళ నాయకురాలు కత్తుల కవిత , జనగోని స్వరూపా తదితరలు పాల్గొన్నరు
Post a Comment