కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లో ఉచిత డయాలసిస్ సేవలు...!!

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ (డాక్టర్ చంద్రశేఖర్  హాస్పిటల్, ఎల్ఐసి ఆపీస్ వెనుక..) లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలు...
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన నెప్రోప్లస్ వారి పర్యవేక్షణలో, అత్యాధునిక వైద్య యంత్రసామాగ్రితో, సకల సౌకర్యాలతో మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో 24×7 అందుబాటులోకి వచ్చిన డయాలసిస్ సెంటర్...
ఆరోగ్యశ్రీ తోపాటు ఈహెచ్ఎస్ లోనూ ఉచిత డయాలసిస్ సేవలు...

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post