పరకాల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగాఏకగ్రీవంగా
ఎన్నికయినా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే
వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవత బ్రదర్స్ శివాజీని,కోశాధికారి గా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను పరకాల
హమాలి సంఘం తరఫున శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు మరియు హమాలీ సంఘం సభ్యులు ఆదాము, సామ్యూల్, రమేష్, వెంకట్,సుధాకర్,చరణ్ పలువురు హమాలీ సంఘం సభ్యులు నూతన కమిటీ సభ్యులకు బొకేలు అందిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.
Post a Comment