కళ్యాణ లక్ష్మి /షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందజేత
శాయంపేట మండలం రైతు వేదికలో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి/ షాద్ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం 52 చెక్కులను అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందజేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వం పనిచేస్తోందని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ,ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగులకు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,మండల నాయకు లు, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Post a Comment