వాయిదా పడ్డ పద్మశాలి గ్రామ, మండల కమిటీ ఎన్నిక

శాయంపేట, మార్చ్ 1, BLN తెలుగు దినపత్రిక : పద్మశాలి కుల గ్రామ, మండల కమిటీలను అనివార్య కారణాలవల్ల వాయిదా వేసినట్లు హనుమకొండ పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య తెలిపారు. వాయిదా పడిన గ్రామ, మండల కమిటీలను ఈ నెల 9వ తారీఖున వేయనున్నట్లు తెలియజేశారు. గ్రామ, మండల కమిటీ ఎన్నికలకు పద్మశాలి యువకులు, నాయకులు 9వ తారీఖున జరిగే ఎన్నికకు గ్రామ, మండల పద్మశాలీలు తొమ్మిదవ తారీకు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మినిమం వేజెస్ కమిటీ మెంబర్ భాసని చంద్రప్రకాష్, జిల్లా పద్మశాలి సంఘ జనరల్ సెక్రెటరీ పాశి కంటి రాజేంద్రప్రసాద్, యువజన నాయకుడు బిల్లా యాదగిరి, నాయకులు కందగట్ల రవి,దిడ్డి రమేష్, సామల మధుసూదన్, వావిలాల వేణుమాధవ్, ౠర రాజ్ కుమార్, సామల రవీందర్, వంగరి సాంబయ్య, బాసని రవి, మార్కండేయ, చిందం రవి, గుర్రం అశోక్,  బాసని ప్రకాష్ .బాసని బాలకృష్ణ. బూర పైడి పద్మశాలి కుల యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post